
విస్తృత ఉత్పత్తి కవరేజ్, మెరుగైన సామర్థ్యం మరియు బలమైన మార్కెట్ ఉనికితో ఏకీకృత వాణిజ్య వాహన ప్లాట్ఫామ్ను రూపొందిస్తూ ఎస్ఎంఎల్ మహీంద్రా రూ.525 కోట్లకు మహీంద్రా ట్రక్ & బస్ డివిజన్ను కొనుగోలు చేయనుంది.

ట్రక్కులు, బస్సులు రంగంలో విస్తరించాలని లక్ష్యంగా మహీంద్రా రూ.555 కోట్లకు ఎస్ఎంఎల్ ఇసుజులో 58.96% వాటాను కొనుగోలు చేసింది.




